వేమూరి రాధాకృష్ణ గారూ మీకు కోపం KCR మీద,గవర్నర్ మీద..అంతేనా లేక గవర్నర్ గారి కులం మీద జంధ్యం వేసుకునే వాళ్లమీద కూడానా..
కంచె ఐలయ్యగారు మీకు కోపం KCR మీద, జంధ్యం వేసుకునేవాళ్ళమీదా...అంతేనా లేక గవర్నర్ మీద కూడానా
Transitive Property of Equality(A=B,B=C..then A=C) అనే సిద్ధాంతం ప్రకారం మీ ఇద్దరికీ రెండు పాయింట్ల మీద అభిప్రాయాలు కలిసాయి
అని తెలుస్తోంది..
ఇవాళ చాలా అద్భుతంగా కంచె ఐలయ్య అనే మహానుభావుడు గారు, శ్రీ శ్రీ శ్రీ వేమూరి రాధాకృష్ణ గారి పేపర్ ఐన ఆంధ్రజ్యోతి లో అసలు KCR అనే ఆయన కేవలం గవర్నర్ గుండెల మీద ఉన్న జంధ్యం చూసి మాత్రమే గవర్నర్ కాళ్ళకి దండం పెట్టినట్టు చక్కగా సమీక్ష రాసారు...తెల్లారిలేచి తెలంగాణా లో ఎంతమంది బ్రాహ్మల పాదాలకి KCR దండం పెట్టడం ఈ ఐలయ్య చూశారో మరి.. నాకయితే తెలీదు.
ఇక వేమూరి అయితే బ్రాహ్మలు అల్ప సంతోషులు..అందుకే KCR అలా చేసారు అని మొన్న స్టేట్ మెంట్ ఇచ్చేసారు..
వాళ్ళ సంతోషం గురించి మీకెందుకు రాధాకృష్ణగారు ..మీ ప్రాబ్లం KCR, గవర్నర్ కదా వాళ్ళ గురించి పట్టించుకోండి చాలు.
ఒకవేళ గవర్నర్ మారితే అప్పుడు కూడా KCR ముఖ్యమంత్రిగా ఉంటే..కంచె ఐలయ్య గారు ఆయన ధోరణిలోనే వేమూరి రాధాకృష్ణ గారికి ఇలాగే సమీక్ష రాస్తారా..లేక.. అప్పుడు ఇద్దరికీ పొత్తులుండవా..నన్ను వేధించే ప్రశ్న ఇది
ఒక మీడియా ప్రతినిధి మెప్పు పొందడానికి ఒక కులం మీద విషం కక్కే కంచె ఐలయ్యగారు, ఒక ముఖ్యమంత్రి మీద, ఒక గవర్నర్ మీద కోపం తో అదే కులాన్ని టార్గెట్ చేసే వేమూరి రాధాకృష్ణ గారికి ప్రత్యేక అభినందనలు.
మీరిద్దరూ ఇలాగే ముందుకుపొండి..
Translate
30, జులై 2015, గురువారం
రాజకీయమే బెటర్ కెరీర్.....
ఏ ఉద్యోగం లోనూ లేని బోల్డన్ని ఫెసిలిటీస్ ఒక రాజకీయం లోనే ఉన్నాయి..రిటైర్ మెంట్ లేదు..అన్ని పార్టీల డోర్స్ తెరిచే ఉంటాయి..మనకి ఇష్టం వచ్చినన్ని రోజులు సేవ చేస్తూనే ఉండచ్చు..నెమ్మదిగా ఎదగచ్చు..ఒక్కోసారి పార్టీ మారినప్పుడు ఇంక్రిమెంట్స్ అదే..పదవులు కూడా వరిస్తాయి..బలవంతంగా ఉండమని ఎవ్వరూ ఫోర్స్ చెయ్యరు.
అయితే ఒకవేళ ఉన్న పార్టీ లోంచి వేరే పార్టీ లోకి మారినప్పుడు మేం ఫలానా పార్టీ మారుతున్నాం అని మీడియాకి చెప్పాలి లేదంటే వాళ్లే మార్చేస్తారు..
ఇందాకా Ntv లో డి..శ్రీనివాస్ TRS లో జాయిన్ అవడం గురించి మాట్లాడుతూ ..ఆల్మోస్ట్ ఆంధ్రా లోకాంగ్రెస్ భూస్థాపితం అయిపోయిందని చెప్తూ..హర్ష కుమార్,ఉండవల్లి కూడా BJP లోకి జాయిన్ అయిపోయారు అని చెప్తున్నారు..వీళ్ళిద్దరూ నాకు తెలీకుండా ఎప్పుడు BJP లో జాయిన్ అయ్యారు..అందుకే ముందర మీడియాకి చెప్పడం మర్చిపోకూడదు.
ఇక ..ముందర ఒక పార్టీలోకి చేరాకా ..కొన్నాళ్ళు అందులో ఉండి..ఏవో కారణాలతో అది నచ్చక మళ్ళీ ముందున్న పార్టీలోనే చేరాలీ అనుకుంటే..అప్పుడు ఇలా మాట్లాడాలి..
ఏదో రాజకీయ గ్రహణం పట్టి పార్టీ వీడాను..అంతేకానీ నాకెలాంటి అభ్యంతరాలు లేవు..పార్టీ అధ్యక్షుడు ఒప్పుకుంటే మళ్ళీ వచ్చేస్తాను అని చెప్తూ వీలయితే ప్రస్తుతం వీడుతున్న పార్టీ మీద మాటల "దాడి" చేస్తే ఇంకా మంచిది
ఆవిధం గా ప్రతిఒక్కరూ నేను చెప్పిన పాయింట్స్ అన్నీ ఆలోచించి అందరూ విరివిగా రాజకీయాల్లో చేరి..సేవలు చెయ్యండి
............................
మన రాజకీయం..మన ప్రజలు..మన పార్టీలు
అయితే ఒకవేళ ఉన్న పార్టీ లోంచి వేరే పార్టీ లోకి మారినప్పుడు మేం ఫలానా పార్టీ మారుతున్నాం అని మీడియాకి చెప్పాలి లేదంటే వాళ్లే మార్చేస్తారు..
ఇందాకా Ntv లో డి..శ్రీనివాస్ TRS లో జాయిన్ అవడం గురించి మాట్లాడుతూ ..ఆల్మోస్ట్ ఆంధ్రా లోకాంగ్రెస్ భూస్థాపితం అయిపోయిందని చెప్తూ..హర్ష కుమార్,ఉండవల్లి కూడా BJP లోకి జాయిన్ అయిపోయారు అని చెప్తున్నారు..వీళ్ళిద్దరూ నాకు తెలీకుండా ఎప్పుడు BJP లో జాయిన్ అయ్యారు..అందుకే ముందర మీడియాకి చెప్పడం మర్చిపోకూడదు.
ఇక ..ముందర ఒక పార్టీలోకి చేరాకా ..కొన్నాళ్ళు అందులో ఉండి..ఏవో కారణాలతో అది నచ్చక మళ్ళీ ముందున్న పార్టీలోనే చేరాలీ అనుకుంటే..అప్పుడు ఇలా మాట్లాడాలి..
ఏదో రాజకీయ గ్రహణం పట్టి పార్టీ వీడాను..అంతేకానీ నాకెలాంటి అభ్యంతరాలు లేవు..పార్టీ అధ్యక్షుడు ఒప్పుకుంటే మళ్ళీ వచ్చేస్తాను అని చెప్తూ వీలయితే ప్రస్తుతం వీడుతున్న పార్టీ మీద మాటల "దాడి" చేస్తే ఇంకా మంచిది
ఆవిధం గా ప్రతిఒక్కరూ నేను చెప్పిన పాయింట్స్ అన్నీ ఆలోచించి అందరూ విరివిగా రాజకీయాల్లో చేరి..సేవలు చెయ్యండి
............................
మన రాజకీయం..మన ప్రజలు..మన పార్టీలు
చాగంటి, మీకు మీరే సాటి
నిండు గోదావరిలా గంభీరంగా ఉండే ఆయన మాట్లాడుతూ ఉంటే..ఇంకా ఇంకా వినాలనే ఉంటుంది..సనాతన ధర్మం మీద ఆయనకున్న పట్టు చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది..మహనుభావుడు "చాగంటి కోటేశ్వర రావు"గారి ప్రవచనాలు ఎప్పటికీ పాఠాలే..ప్రతిఒక్కరూ అభినందించాల్సిందే ఆయన ప్రయత్నాన్ని..
ఆయనకున్న జ్ఞాపకశక్తికి,ఇతిహాసాలమీదున్న ప్రేమకి,గురువులమీదున్న గౌరవానికి..సమాజానికి పంచాలి అనే అభిమతానికి ఎన్ని సార్లు జోహార్లు చెప్పినా తక్కువే..నిజానికి నాకు చాలాసార్లు ఈయనని ప్రభుత్వం గుర్తించలేదు అనే బాధ ఉండేది కానీ "జగమెరగిన బ్రాహ్మణుడికి జంధ్యమేల" అని ..ఈయనకి ప్రభుత్వ గుర్తింపు ఎందుకు..ప్రజల గుండెల్లో ఉన్నవారికి..
కైలాష్ సత్యార్ధిని మన ప్రభుత్వం గుర్తించలేదు..కానీ నోబెల్ బహుమతి గుర్తించింది..
నేను 12 యేళ్ళగా వింటూనే ఉన్నాను..అప్పుడప్పుడూ చూస్తూనే ఉన్నా..ఇంకా ఈయన దగ్గరున్న విజ్ఞాన సంపద మీద అభిమానం పెరుగుతూనే ఉంది
శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమాగమం లో మొన్నటినుండి సంగీత,సాహిత్య,నృత్య సమ్మేళనం జరుగుతోంది ఈయన ఆధ్వర్యం లో..వ్యాఖ్యానం కూడా అంతే అద్భుతంగా ఉంది..అక్కడికి రాలేనివాళ్ళుTTD వారి SVBC లో LIVE ఇస్తున్నారు..చూడచ్చు..
రేపు గోదావరి పుష్కరాల్లో కూడా చాగంటి వారి ప్రవచనాలు..పుష్కర విశేషాలతో కూడిన కార్యక్రమం పెడితే బావుంటుంది
ఈ మహానుభావుడు ఉన్న రోజుల్లో నేనూ ఉన్నాను చాలు...నిండు గోదావరిలా గంభీరంగా ఉండే ఆయన మాట్లాడుతూ ఉంటే..ఇంకా ఇంకా వినాలనే ఉంటుంది..సనాతన ధర్మం మీద ఆయనకున్న పట్టు చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది..మహనుభావుడు "చాగంటి కోటేశ్వర రావు"గారి ప్రవచనాలు ఎప్పటికీ పాఠాలే..ప్రతిఒక్కరూ అభినందించాల్సిందే ఆయన ప్రయత్నాన్ని..
ఆయనకున్న జ్ఞాపకశక్తికి,ఇతిహాసాలమీదున్న ప్రేమకి,గురువులమీదున్న గౌరవానికి..సమాజానికి పంచాలి అనే అభిమతానికి ఎన్ని సార్లు జోహార్లు చెప్పినా తక్కువే..
నిజానికి నాకు చాలాసార్లు ఈయనని ప్రభుత్వం గుర్తించలేదు అనే బాధ ఉండేది కానీ "జగమెరగిన బ్రాహ్మణుడికి జంధ్యమేల" అని ..ఈయనకి ప్రభుత్వ గుర్తింపు ఎందుకు..ప్రజల గుండెల్లో ఉన్నవారికి..
కైలాష్ సత్యార్ధిని మన ప్రభుత్వం గుర్తించలేదు..కానీ నోబెల్ బహుమతి గుర్తించింది..
నేను 12 యేళ్ళగా వింటూనే ఉన్నాను..అప్పుడప్పుడూ చూస్తూనే ఉన్నా..ఇంకా ఈయన దగ్గరున్న విజ్ఞాన సంపద మీద అభిమానం పెరుగుతూనే ఉంది
శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమాగమం లో మొన్నటినుండి సంగీత,సాహిత్య,నృత్య సమ్మేళనం జరుగుతోంది ఈయన ఆధ్వర్యం లో..వ్యాఖ్యానం కూడా అంతే అద్భుతంగా ఉంది..అక్కడికి రాలేనివాళ్ళుTTD వారి SVBC లో LIVE ఇస్తున్నారు..చూడచ్చు..
రేపు గోదావరి పుష్కరాల్లో కూడా చాగంటి వారి ప్రవచనాలు..పుష్కర విశేషాలతో కూడిన కార్యక్రమం పెడితే బావుంటుంది
ఈ మహానుభావుడు ఉన్న రోజుల్లో నేనూ ఉన్నా.
బర్త్ డే బాయ్...రాహుల్
ఎప్పటికయినా ప్రధాని అయ్యే లక్షణాలున్నాయంటే మీరు నమ్మకపోవచ్చు,నేనూ నమ్మకపోవచ్చు.. కానీ కాలం పొలిటీషియన్స్ లో,ప్రజల్లో,పాలిటిక్స్ లో చాలా మార్పులు చూపెడుతున్నప్పుడు..రాహుల్ గాంధీలాంటి వ్యక్తి ప్రధాని అవ్వచ్చు..
అయితే ఈ విషయం కనుక నిజంగా జరిగితే తొమ్మిదో వండర్ అవుతుందనీ ..హటాత్తుగా..ప్రధాని అయితే ప్రజల్లో ఆరోగ్య సమస్యలేవన్నా రావచ్చనే ఉద్దేశం తో మాత్రమే ఆ పదవికి "కావాలనే"(దేవుడా..నా కామెడీకి హద్దులేకుండా పోతోంది)..దూరం గా ఉన్నాడు రాహుల్ అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చెప్తున్నాయి..
.పెళ్ళయితే ప్రధాని అవుతాడో లేదో అని ..అంతే కాకుండా ఇంత చిన్న వయసులో పెళ్ళి చేసుకోకూడదని(?) చట్టం కూడా చెప్తున్నందున bachelor గానే ప్రధాని పదవికి ప్రయత్నం చేస్తున్న..ఆరడుగుల రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు....
అయితే ఈ విషయం కనుక నిజంగా జరిగితే తొమ్మిదో వండర్ అవుతుందనీ ..హటాత్తుగా..ప్రధాని అయితే ప్రజల్లో ఆరోగ్య సమస్యలేవన్నా రావచ్చనే ఉద్దేశం తో మాత్రమే ఆ పదవికి "కావాలనే"(దేవుడా..నా కామెడీకి హద్దులేకుండా పోతోంది)..దూరం గా ఉన్నాడు రాహుల్ అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చెప్తున్నాయి..
.పెళ్ళయితే ప్రధాని అవుతాడో లేదో అని ..అంతే కాకుండా ఇంత చిన్న వయసులో పెళ్ళి చేసుకోకూడదని(?) చట్టం కూడా చెప్తున్నందున bachelor గానే ప్రధాని పదవికి ప్రయత్నం చేస్తున్న..ఆరడుగుల రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు....
హైవే రోడ్డూ, నా స్మార్ట్ ఫోనూ.....
తెలంగాణా R &B శాఖ మినిస్టర్ శ్రీ తుమ్మల నాగేశ్వర రావుగారికి ...
కూకట్ పల్లి నుండి అమీర్ పేట్ వరకూ వచ్చే రోడ్(ముంబై జాతీయ రహదారి )చాలా గతుకులతో నిండిపోయింది..దయచేసి వాటిని పూడ్చండి..అయితే అమీర్ పేట్ నుండి కూకట్ పల్లి వెళ్ళే రోడ్ బానేఉంది...
ఇవాళ నేను కూకట్ పల్లి నుండి అమీర్ పేట్ బండి మీద వస్తుంటే(మావారు డ్రైవ్ చేస్తున్నారు) నా ఫోన్ మోగింది..
ఆన్ చేసి మాట్లాడే లోపల, చిన్న గుంతలో పడిలేచిన మా బండి నిలకడగా బానే ఉంది కానీ ...నా ఫోన్ కిందపడి రెండు ముక్కలయ్యింది..
దీనికంతటికీ మీరే కారణం కాబట్టి నాకో "ఫోన్" కొనివ్వాల్సిన భాద్యత మీదే..same నా ఫోన్ లాంటిదే నాకు కొన్నివ్వక్కరలెద్దు..మీరు మీ స్థాయికి తగ్గట్టు ఒక లేటెస్ట్ మోడల్ "I Phone "కొనిచ్చినా సర్దుకుంటాను....నీకు నేనెందుకు ఇవ్వాలి అని మీరడగచ్చు...
"నా ఫోన్ ఇక్కడే కొన్నాను..నాకు కాల్ ఇక్కడే వచ్చింది...కూకట్ పల్లి,అమీర్ పేట్ ఇక్కడే ఉన్నాయి ..నాకు ఆధార్ కార్డ్ ఇక్కడే ఉంది..మీకూ ఆధార్ కార్డ్ ఇక్కడే ఉంది..ఇన్ని వివరాలు చాలని నా ఫీలింగ్..".
నా ఫీలింగ్ కి మీరు respect ఇవ్వడం మాత్రమే కాదు..gift గా ఫోన్ ఇవ్వడం మర్చిపోవద్దు..
అస్తమానూ నాకే ఎందుకు రాస్తున్నావ్ అని అడగచ్చు మీరు...మీ దగ్గర ఉన్న రెండు శాఖలే వీటికి సమాధానం...
నేను చాలా మంచిదాన్ని కాబట్టి నాకో కార్ కొనివ్వండి అని అడగటం మానేసి..ఫోన్ మాత్రమే అడుగుతున్నా..గమనించండి..(అలాగని ఫోన్ ఇచ్చి రోడ్లు పూడ్చడం మానకండి..అస్తమానూ ఫోన్లు,కార్లు కొనివ్వడం కంటే రోడ్లు పూడ్చడమే బెటర్ కదా)
కూకట్ పల్లి నుండి అమీర్ పేట్ వరకూ వచ్చే రోడ్(ముంబై జాతీయ రహదారి )చాలా గతుకులతో నిండిపోయింది..దయచేసి వాటిని పూడ్చండి..అయితే అమీర్ పేట్ నుండి కూకట్ పల్లి వెళ్ళే రోడ్ బానేఉంది...
ఇవాళ నేను కూకట్ పల్లి నుండి అమీర్ పేట్ బండి మీద వస్తుంటే(మావారు డ్రైవ్ చేస్తున్నారు) నా ఫోన్ మోగింది..
ఆన్ చేసి మాట్లాడే లోపల, చిన్న గుంతలో పడిలేచిన మా బండి నిలకడగా బానే ఉంది కానీ ...నా ఫోన్ కిందపడి రెండు ముక్కలయ్యింది..
దీనికంతటికీ మీరే కారణం కాబట్టి నాకో "ఫోన్" కొనివ్వాల్సిన భాద్యత మీదే..same నా ఫోన్ లాంటిదే నాకు కొన్నివ్వక్కరలెద్దు..మీరు మీ స్థాయికి తగ్గట్టు ఒక లేటెస్ట్ మోడల్ "I Phone "కొనిచ్చినా సర్దుకుంటాను....నీకు నేనెందుకు ఇవ్వాలి అని మీరడగచ్చు...
"నా ఫోన్ ఇక్కడే కొన్నాను..నాకు కాల్ ఇక్కడే వచ్చింది...కూకట్ పల్లి,అమీర్ పేట్ ఇక్కడే ఉన్నాయి ..నాకు ఆధార్ కార్డ్ ఇక్కడే ఉంది..మీకూ ఆధార్ కార్డ్ ఇక్కడే ఉంది..ఇన్ని వివరాలు చాలని నా ఫీలింగ్..".
నా ఫీలింగ్ కి మీరు respect ఇవ్వడం మాత్రమే కాదు..gift గా ఫోన్ ఇవ్వడం మర్చిపోవద్దు..
అస్తమానూ నాకే ఎందుకు రాస్తున్నావ్ అని అడగచ్చు మీరు...మీ దగ్గర ఉన్న రెండు శాఖలే వీటికి సమాధానం...
నేను చాలా మంచిదాన్ని కాబట్టి నాకో కార్ కొనివ్వండి అని అడగటం మానేసి..ఫోన్ మాత్రమే అడుగుతున్నా..గమనించండి..(అలాగని ఫోన్ ఇచ్చి రోడ్లు పూడ్చడం మానకండి..అస్తమానూ ఫోన్లు,కార్లు కొనివ్వడం కంటే రోడ్లు పూడ్చడమే బెటర్ కదా)
డియర్ జగన్.....
నీ టైం ని ఎలా ఉపయోగించుకోవాలో నాలుగుమాటల్లో....
ల.పా ని అస్సలు మాట్లాడ్డానికి allow చెయ్యకు..ఎందుకంటే..మాట్లాడితే టీడీపీ మీద కోపం చూపించడం తప్ప తనుచేసేదేమీలేదు..అంటే నీ విధానాలు ప్రమోట్ చెయ్యడం లేదని చెప్పడం నా ఉద్దేశం..
ఇక బొ.స..అతను కూడా కాంగ్రెస్ ని,బాబు ని విమర్శించడానికి తనకొక ప్లాట్ ఫాం కోసం వచ్చాడని తనే చెప్పుకున్నాడు..నాకు బాబు అంటే ఇష్టం లేదు కాబట్టి నీ దగ్గరకొచ్చాను...అంటే..ఆ మాట ఎలాఉందంటే..."తమన్నా అంటే ఇష్టం కాబట్టి బాహుబలి చూస్తాను .అన్నట్టుంది".
అది నీ పార్టీకి ఏవిధంగా ఉపయోగపడుతుంది..ఇక రోజా,కొడాలి నానీ ఏం మాట్లాడినా అస్సలు పట్టించుకోకు..వీళ్ళిద్దరు కూడా నోటి పవర్ ఉన్నవాళ్ళే...వీలయితే వాళ్లని సపోర్ట్ చెయ్యి..
ఇక విషయం..ఓటు కి నోటు..ఇది టీ ఆర్ ఎస్,కి,తెలుగుదేశానికి జరిగే యుద్ధం . ఏం మాట్లాడకపోయినా నీకు ఆటోమేటిక్ గా లాభమే జరుగుతుంది...
at last...ప్రతిపక్షం అంటే అధికారపక్షాన్ని చేసేపనుల మీద మాత్రమే దృష్టి పెట్టేది కాదు..ప్రజల సమస్యల మీద కూడా మాట్లడగలగాలి.
రుణమాఫీ మీద మాట్లాడే అవకాశం ఎలాగూ ఉంది.
ప్రభుత్వ..విశ్రాంత,అవిశ్రాంత ఉద్యోగులకు సంబంధిన సమస్యలు...వీటిమీద మాట్లాడితే కూడా మంచిదే...
థ్యాంక్యూ, మంత్రి తుమ్మల గారూ
క్రిందటి బుధవారం(3/6/2015) స్టేట్ హోం నుండి 11 మంది అమ్మాయిలు తప్పించుకుని పారిపోతే అందులో ,ఇద్దరు గురువారం ఉదయం దొరికితే అదేరోజు మంత్రి "తుమ్మల నాగేశ్వరరావు గారు"..స్టేట్ హోం సమస్యల పై మాట్లాడారు..
ఈ విషయం మీద శుక్రవారం(5/6/2015)..నాడు నేను నా వాల్ మీద స్టేట్ హోం లోనే ఉండే రెస్క్యూ హోం ని వేరేచోటకి తరలించితే బావుంటుందని ఉచిత సలహా ఇచ్చాను...
ఈ విషయం ఎంతమందికి గుర్తుందో చేతులెత్తండి..
ఆ గుర్తుందికదా..ఇవాళ రెస్క్యూ హోం ని వేరేచోటకి మార్చుతున్నట్టు స్టేట్ మెంట్ ఇచ్చింది తెలంగాణా ప్రభుత్వం..చాలామంచిపని ఇది
..............................
నాలాంటి మధ్యతరగతి మహిళ సలహా స్వీకరించి..ప్రభుత్వం అమలు చేసిందంటే నమ్మలేకపోతున్నాను...ఇప్పుడు నాకు డాక్టరేట్ ఇవ్వడం కానీ..ఓ రెండు కోట్లు బహుమతి ఇవ్వడం కానీ జరుగుతుందో ఏవిటో..ఈ రెండూ చాలా తక్కువే అని ఏ పద్మశ్రీ నో ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చెయ్యరు కదా...
ఈ ఆలోచనలతో ఉదయం పేపర్ చూసిందగ్గరనుండీ బుర్ర పనిచెయ్యడం లేదంటే నమ్మండి...(అసలుంటే కద పనిచెయ్యడానికి..ఎవరో పక్కనుండి)..ఎవరదీ ఎవరక్కడ...నాకేం వినిపించడం లేదు...మరీ అలా పొగడకండి..మొహమాటం గా ఉంటుంది
ఈ విషయం మీద శుక్రవారం(5/6/2015)..నాడు నేను నా వాల్ మీద స్టేట్ హోం లోనే ఉండే రెస్క్యూ హోం ని వేరేచోటకి తరలించితే బావుంటుందని ఉచిత సలహా ఇచ్చాను...
ఈ విషయం ఎంతమందికి గుర్తుందో చేతులెత్తండి..
ఆ గుర్తుందికదా..ఇవాళ రెస్క్యూ హోం ని వేరేచోటకి మార్చుతున్నట్టు స్టేట్ మెంట్ ఇచ్చింది తెలంగాణా ప్రభుత్వం..చాలామంచిపని ఇది
..............................
నాలాంటి మధ్యతరగతి మహిళ సలహా స్వీకరించి..ప్రభుత్వం అమలు చేసిందంటే నమ్మలేకపోతున్నాను...ఇప్పుడు నాకు డాక్టరేట్ ఇవ్వడం కానీ..ఓ రెండు కోట్లు బహుమతి ఇవ్వడం కానీ జరుగుతుందో ఏవిటో..ఈ రెండూ చాలా తక్కువే అని ఏ పద్మశ్రీ నో ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చెయ్యరు కదా...
ఈ ఆలోచనలతో ఉదయం పేపర్ చూసిందగ్గరనుండీ బుర్ర పనిచెయ్యడం లేదంటే నమ్మండి...(అసలుంటే కద పనిచెయ్యడానికి..ఎవరో పక్కనుండి)..ఎవరదీ ఎవరక్కడ...నాకేం వినిపించడం లేదు...మరీ అలా పొగడకండి..మొహమాటం గా ఉంటుంది
ఆలస్యం అమృతం..విషం
2013 జూలై 1 వ తేదీ రామచంద్ర శాస్త్రి గారు పొద్దున్నే లక్ష్మీదేవిని స్మరించుకుంటూ లేచారు.కాలకృత్యాలు ముగించుకుని బయట వరండాలో పేపర్ చదవడం లో నిమగ్నమయ్యారు..వార్తల్లో కొత్తదనమేదీ కనపడలేదు ఆయనకు..ఓపక్కన టి వి లో ఏవన్నా తమకు సంబంధించిన వార్తలొస్తాయేమోనని ఓకన్ను,చెవీ కూడా అటువేపు వేసుంచారు.
శాస్త్రిగారిలాంటి ప్రభుత్వ విశ్రాంత,అవిశ్రాంత ఉద్యోగులకి 5 సంవత్సరాలకి ఒకసారి వచ్చేరోజది.ఆరోజునుండి ఎంతోకొంత పెన్షన్ పెరుగుతుందనే సంతోషం తెచ్చేరోజు కాబట్టి..రోజులు గడుస్తున్నాయి..ఇంతలో ఒక పెనుమార్పు..ఒకటిగా ఉన్న రాష్ట్రం రెండు ముక్కలయ్యింది..ఈలోపల నిలద్రొక్కుకునే సమయం ఇవ్వకుండా తుఫానురూపంలో ప్రకృతి కూడా విలయతాండవం చేసింది..అలా ఒక సంవత్సరం గడిచింది.అలా జీతాలు,పెన్షన్లు సవరించే 5 సంవత్సరాల కాలంలో రెండేళ్ళు గడిచిపోయాయి.
మళ్ళీ యధావిధిగా కాలచక్రంలో ఇంకో సంవత్సరం మొదలయ్యింది..రోజూలాగానే ఆరోజూ శాస్త్రిగారు మధ్యాన్నం కాఫీ తాగుతూ గతాన్ని నేమరువేసుకుంటున్నారు.ఈలోపల శాస్త్రిగారి భార్య ఏవండీ! అంటూ ఆదుర్దాగా వచ్చింది.ఏవిటీ! ఏవయ్యింది అంత కంగారుగా పిలిచావ్ అంటూ హడావుడిగా కుర్చీలోంచి లేచి అడిగారు శాస్త్రిగారు.
ఇప్పుడే టీవీ లో చూసాను పక్క రాష్ట్రం లో మీలాంటివాళ్ళకి ఫిట్ మెంట్ పెరిగిందని వార్తల్లో చూపిస్తున్నారు అని శెలవిచ్చిందావిడ.
ఔనా!..నేను తెలుసుకుంటానులే అని ఊరుకున్నారు శాస్త్రిగారు
ఆ తర్వాత చాలా స్వల్ప వ్యవధిలో తమకూ తమ ప్రభుత్వం అలాంటి ఉత్తర్వులు జారీ చేసిందనే వార్త విని చాలా సంతోషించారు శాస్త్రిగారు.
పూర్తి సమాచారం చేరేటప్పటికి టైం పట్టింది.ఈ లోపల ఉత్తర్వులు జారీ అయినప్పటినుండీ ప్రతీనెలా శాస్త్రిగారు పెన్షన్ పెరిగిందేమోనని చూసుకోవడం తో నెలలు గడుస్తున్నాయి..
ఎందుకిలా జరుగుతోంది ఇప్పటివరకూ ప్రభుత్వమేదయినా విశ్రాంత,అవిశ్రాంత ఉద్యోగుల పట్ల బాగానే వ్యవహరించేది..ఉత్తర్వులు లేటయినా..అందవలసిన సొమ్ము విషయంలో తప్పు పట్టేవిధంగా ప్రభుత్వ స్పందన ఉండేదికాదు..ప్రభుత్వం వ్యవహరించేదికాదు..ఇప్పుడెందుకిలా జరుగుతోంది.చాలామంది ప్రభుత్వేతరులు,ప్రజలు .. హైద్రాబాద్ నుండి రావల్సిన ఉద్యోగులు రావడం లేదుకాట్టి ఫిట్ మెంట్ పెంచడం కరెక్ట్ కాదు అంటున్నారు..కానీ కేవలం ఆ ఉద్యోగులకు మాత్రమే లభ్ది చేకూరదు అనేది ప్రభుత్వానికి,ప్రజలకు తెలుసు..పైగా మొన్న కేబినెట్ మీటింగ్ లో కూడా ముఖ్యమంత్రిగారూ ఫిట్ మెంట్ ఇచ్చి మాటలు పడుతున్నాం అని ఆవేదన వ్యక్తం చేసారు..విశ్రాంత,అవిశ్రాంత ఉద్యోగులంటే హైద్రాబాద్ లో ఉన్నవాళ్ళే కాదు కదా.ఇవాళ రాష్ట్రం విడిపోయాకా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఉత్తర్వులు ఇవ్వడం..మీడియాకూడా హైలైట్ చెయ్యడం జరిగిందికానీ ఇవ్వాళే మొదటిసారి ఫిట్ మెంట్ ఇవ్వలేదే..ప్రతీ 5 ఏళ్ళకోసారి జరుగుతున్నదే..కేవలం ఒకప్రాంతం నుండి ఉద్యోగులు రాకపోవడానికి మిగిలిన మొత్తం ప్రాంతానికి లబ్ధి చేకూరకపోవడం అనేది సమంజసం గాలేదు...జీతాలు పెంచడం,బోనస్ ఇవ్వడం,ప్రోత్సహించడం అనేది ఏ సెక్టార్ లోనయినా జరుగుతున్నదే...జారీ చేసిన విషయాలన్నీ కాగితాలవరకే అనే విషయం తెలిసినప్పటినుండి బాధ పడటం తప్ప చెయ్యగలిగేది ఏముంది..అని నిటూర్చారు శాస్త్రిగారు.
My sincere Thanks to my Father R.Parameswara rao..Rtd Teacher....
శాస్త్రిగారిలాంటి ప్రభుత్వ విశ్రాంత,అవిశ్రాంత ఉద్యోగులకి 5 సంవత్సరాలకి ఒకసారి వచ్చేరోజది.ఆరోజునుండి ఎంతోకొంత పెన్షన్ పెరుగుతుందనే సంతోషం తెచ్చేరోజు కాబట్టి..రోజులు గడుస్తున్నాయి..ఇంతలో ఒక పెనుమార్పు..ఒకటిగా ఉన్న రాష్ట్రం రెండు ముక్కలయ్యింది..ఈలోపల నిలద్రొక్కుకునే సమయం ఇవ్వకుండా తుఫానురూపంలో ప్రకృతి కూడా విలయతాండవం చేసింది..అలా ఒక సంవత్సరం గడిచింది.అలా జీతాలు,పెన్షన్లు సవరించే 5 సంవత్సరాల కాలంలో రెండేళ్ళు గడిచిపోయాయి.
మళ్ళీ యధావిధిగా కాలచక్రంలో ఇంకో సంవత్సరం మొదలయ్యింది..రోజూలాగానే ఆరోజూ శాస్త్రిగారు మధ్యాన్నం కాఫీ తాగుతూ గతాన్ని నేమరువేసుకుంటున్నారు.ఈలోపల శాస్త్రిగారి భార్య ఏవండీ! అంటూ ఆదుర్దాగా వచ్చింది.ఏవిటీ! ఏవయ్యింది అంత కంగారుగా పిలిచావ్ అంటూ హడావుడిగా కుర్చీలోంచి లేచి అడిగారు శాస్త్రిగారు.
ఇప్పుడే టీవీ లో చూసాను పక్క రాష్ట్రం లో మీలాంటివాళ్ళకి ఫిట్ మెంట్ పెరిగిందని వార్తల్లో చూపిస్తున్నారు అని శెలవిచ్చిందావిడ.
ఔనా!..నేను తెలుసుకుంటానులే అని ఊరుకున్నారు శాస్త్రిగారు
ఆ తర్వాత చాలా స్వల్ప వ్యవధిలో తమకూ తమ ప్రభుత్వం అలాంటి ఉత్తర్వులు జారీ చేసిందనే వార్త విని చాలా సంతోషించారు శాస్త్రిగారు.
పూర్తి సమాచారం చేరేటప్పటికి టైం పట్టింది.ఈ లోపల ఉత్తర్వులు జారీ అయినప్పటినుండీ ప్రతీనెలా శాస్త్రిగారు పెన్షన్ పెరిగిందేమోనని చూసుకోవడం తో నెలలు గడుస్తున్నాయి..
ఎందుకిలా జరుగుతోంది ఇప్పటివరకూ ప్రభుత్వమేదయినా విశ్రాంత,అవిశ్రాంత ఉద్యోగుల పట్ల బాగానే వ్యవహరించేది..ఉత్తర్వులు లేటయినా..అందవలసిన సొమ్ము విషయంలో తప్పు పట్టేవిధంగా ప్రభుత్వ స్పందన ఉండేదికాదు..ప్రభుత్వం వ్యవహరించేదికాదు..ఇప్పుడెందుకిలా జరుగుతోంది.చాలామంది ప్రభుత్వేతరులు,ప్రజలు .. హైద్రాబాద్ నుండి రావల్సిన ఉద్యోగులు రావడం లేదుకాట్టి ఫిట్ మెంట్ పెంచడం కరెక్ట్ కాదు అంటున్నారు..కానీ కేవలం ఆ ఉద్యోగులకు మాత్రమే లభ్ది చేకూరదు అనేది ప్రభుత్వానికి,ప్రజలకు తెలుసు..పైగా మొన్న కేబినెట్ మీటింగ్ లో కూడా ముఖ్యమంత్రిగారూ ఫిట్ మెంట్ ఇచ్చి మాటలు పడుతున్నాం అని ఆవేదన వ్యక్తం చేసారు..విశ్రాంత,అవిశ్రాంత ఉద్యోగులంటే హైద్రాబాద్ లో ఉన్నవాళ్ళే కాదు కదా.ఇవాళ రాష్ట్రం విడిపోయాకా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఉత్తర్వులు ఇవ్వడం..మీడియాకూడా హైలైట్ చెయ్యడం జరిగిందికానీ ఇవ్వాళే మొదటిసారి ఫిట్ మెంట్ ఇవ్వలేదే..ప్రతీ 5 ఏళ్ళకోసారి జరుగుతున్నదే..కేవలం ఒకప్రాంతం నుండి ఉద్యోగులు రాకపోవడానికి మిగిలిన మొత్తం ప్రాంతానికి లబ్ధి చేకూరకపోవడం అనేది సమంజసం గాలేదు...జీతాలు పెంచడం,బోనస్ ఇవ్వడం,ప్రోత్సహించడం అనేది ఏ సెక్టార్ లోనయినా జరుగుతున్నదే...జారీ చేసిన విషయాలన్నీ కాగితాలవరకే అనే విషయం తెలిసినప్పటినుండి బాధ పడటం తప్ప చెయ్యగలిగేది ఏముంది..అని నిటూర్చారు శాస్త్రిగారు.
My sincere Thanks to my Father R.Parameswara rao..Rtd Teacher....
ఆలస్యం అమృతం..విషం
2013 జూలై 1 వ తేదీ రామచంద్ర శాస్త్రి గారు పొద్దున్నే లక్ష్మీదేవిని స్మరించుకుంటూ లేచారు.కాలకృత్యాలు ముగించుకుని బయట వరండాలో పేపర్ చదవడం లో నిమగ్నమయ్యారు..వార్తల్లో కొత్తదనమేదీ కనపడలేదు ఆయనకు..ఓపక్కన టి వి లో ఏవన్నా తమకు సంబంధించిన వార్తలొస్తాయేమోనని ఓకన్ను,చెవీ కూడా అటువేపు వేసుంచారు.
శాస్త్రిగారిలాంటి ప్రభుత్వ విశ్రాంత,అవిశ్రాంత ఉద్యోగులకి 5 సంవత్సరాలకి ఒకసారి వచ్చేరోజది.ఆరోజునుండి ఎంతోకొంత పెన్షన్ పెరుగుతుందనే సంతోషం తెచ్చేరోజు కాబట్టి..రోజులు గడుస్తున్నాయి..ఇంతలో ఒక పెనుమార్పు..ఒకటిగా ఉన్న రాష్ట్రం రెండు ముక్కలయ్యింది..ఈలోపల నిలద్రొక్కుకునే సమయం ఇవ్వకుండా తుఫానురూపంలో ప్రకృతి కూడా విలయతాండవం చేసింది..అలా ఒక సంవత్సరం గడిచింది.అలా జీతాలు,పెన్షన్లు సవరించే 5 సంవత్సరాల కాలంలో రెండేళ్ళు గడిచిపోయాయి.
మళ్ళీ యధావిధిగా కాలచక్రంలో ఇంకో సంవత్సరం మొదలయ్యింది..రోజూలాగానే ఆరోజూ శాస్త్రిగారు మధ్యాన్నం కాఫీ తాగుతూ గతాన్ని నేమరువేసుకుంటున్నారు.ఈలోపల శాస్త్రిగారి భార్య ఏవండీ! అంటూ ఆదుర్దాగా వచ్చింది.ఏవిటీ! ఏవయ్యింది అంత కంగారుగా పిలిచావ్ అంటూ హడావుడిగా కుర్చీలోంచి లేచి అడిగారు శాస్త్రిగారు.
ఇప్పుడే టీవీ లో చూసాను పక్క రాష్ట్రం లో మీలాంటివాళ్ళకి ఫిట్ మెంట్ పెరిగిందని వార్తల్లో చూపిస్తున్నారు అని శెలవిచ్చిందావిడ.
ఔనా!..నేను తెలుసుకుంటానులే అని ఊరుకున్నారు శాస్త్రిగారు
ఆ తర్వాత చాలా స్వల్ప వ్యవధిలో తమకూ తమ ప్రభుత్వం అలాంటి ఉత్తర్వులు జారీ చేసిందనే వార్త విని చాలా సంతోషించారు శాస్త్రిగారు.
పూర్తి సమాచారం చేరేటప్పటికి టైం పట్టింది.ఈ లోపల ఉత్తర్వులు జారీ అయినప్పటినుండీ ప్రతీనెలా శాస్త్రిగారు పెన్షన్ పెరిగిందేమోనని చూసుకోవడం తో నెలలు గడుస్తున్నాయి..
ఎందుకిలా జరుగుతోంది ఇప్పటివరకూ ప్రభుత్వమేదయినా విశ్రాంత,అవిశ్రాంత ఉద్యోగుల పట్ల బాగానే వ్యవహరించేది..ఉత్తర్వులు లేటయినా..అందవలసిన సొమ్ము విషయంలో తప్పు పట్టేవిధంగా ప్రభుత్వ స్పందన ఉండేదికాదు..ప్రభుత్వం వ్యవహరించేదికాదు..ఇప్పుడెందుకిలా జరుగుతోంది.చాలామంది ప్రభుత్వేతరులు,ప్రజలు .. హైద్రాబాద్ నుండి రావల్సిన ఉద్యోగులు రావడం లేదుకాట్టి ఫిట్ మెంట్ పెంచడం కరెక్ట్ కాదు అంటున్నారు..కానీ కేవలం ఆ ఉద్యోగులకు మాత్రమే లభ్ది చేకూరదు అనేది ప్రభుత్వానికి,ప్రజలకు తెలుసు..పైగా మొన్న కేబినెట్ మీటింగ్ లో కూడా ముఖ్యమంత్రిగారూ ఫిట్ మెంట్ ఇచ్చి మాటలు పడుతున్నాం అని ఆవేదన వ్యక్తం చేసారు..విశ్రాంత,అవిశ్రాంత ఉద్యోగులంటే హైద్రాబాద్ లో ఉన్నవాళ్ళే కాదు కదా.ఇవాళ రాష్ట్రం విడిపోయాకా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఉత్తర్వులు ఇవ్వడం..మీడియాకూడా హైలైట్ చెయ్యడం జరిగిందికానీ ఇవ్వాళే మొదటిసారి ఫిట్ మెంట్ ఇవ్వలేదే..ప్రతీ 5 ఏళ్ళకోసారి జరుగుతున్నదే..కేవలం ఒకప్రాంతం నుండి ఉద్యోగులు రాకపోవడానికి మిగిలిన మొత్తం ప్రాంతానికి లబ్ధి చేకూరకపోవడం అనేది సమంజసం గాలేదు...జీతాలు పెంచడం,బోనస్ ఇవ్వడం,ప్రోత్సహించడం అనేది ఏ సెక్టార్ లోనయినా జరుగుతున్నదే...జారీ చేసిన విషయాలన్నీ కాగితాలవరకే అనే విషయం తెలిసినప్పటినుండి బాధ పడటం తప్ప చెయ్యగలిగేది ఏముంది..అని నిటూర్చారు శాస్త్రిగారు.
My sincere Thanks to my Father R.Parameswara rao..Rtd Teacher....
శాస్త్రిగారిలాంటి ప్రభుత్వ విశ్రాంత,అవిశ్రాంత ఉద్యోగులకి 5 సంవత్సరాలకి ఒకసారి వచ్చేరోజది.ఆరోజునుండి ఎంతోకొంత పెన్షన్ పెరుగుతుందనే సంతోషం తెచ్చేరోజు కాబట్టి..రోజులు గడుస్తున్నాయి..ఇంతలో ఒక పెనుమార్పు..ఒకటిగా ఉన్న రాష్ట్రం రెండు ముక్కలయ్యింది..ఈలోపల నిలద్రొక్కుకునే సమయం ఇవ్వకుండా తుఫానురూపంలో ప్రకృతి కూడా విలయతాండవం చేసింది..అలా ఒక సంవత్సరం గడిచింది.అలా జీతాలు,పెన్షన్లు సవరించే 5 సంవత్సరాల కాలంలో రెండేళ్ళు గడిచిపోయాయి.
మళ్ళీ యధావిధిగా కాలచక్రంలో ఇంకో సంవత్సరం మొదలయ్యింది..రోజూలాగానే ఆరోజూ శాస్త్రిగారు మధ్యాన్నం కాఫీ తాగుతూ గతాన్ని నేమరువేసుకుంటున్నారు.ఈలోపల శాస్త్రిగారి భార్య ఏవండీ! అంటూ ఆదుర్దాగా వచ్చింది.ఏవిటీ! ఏవయ్యింది అంత కంగారుగా పిలిచావ్ అంటూ హడావుడిగా కుర్చీలోంచి లేచి అడిగారు శాస్త్రిగారు.
ఇప్పుడే టీవీ లో చూసాను పక్క రాష్ట్రం లో మీలాంటివాళ్ళకి ఫిట్ మెంట్ పెరిగిందని వార్తల్లో చూపిస్తున్నారు అని శెలవిచ్చిందావిడ.
ఔనా!..నేను తెలుసుకుంటానులే అని ఊరుకున్నారు శాస్త్రిగారు
ఆ తర్వాత చాలా స్వల్ప వ్యవధిలో తమకూ తమ ప్రభుత్వం అలాంటి ఉత్తర్వులు జారీ చేసిందనే వార్త విని చాలా సంతోషించారు శాస్త్రిగారు.
పూర్తి సమాచారం చేరేటప్పటికి టైం పట్టింది.ఈ లోపల ఉత్తర్వులు జారీ అయినప్పటినుండీ ప్రతీనెలా శాస్త్రిగారు పెన్షన్ పెరిగిందేమోనని చూసుకోవడం తో నెలలు గడుస్తున్నాయి..
ఎందుకిలా జరుగుతోంది ఇప్పటివరకూ ప్రభుత్వమేదయినా విశ్రాంత,అవిశ్రాంత ఉద్యోగుల పట్ల బాగానే వ్యవహరించేది..ఉత్తర్వులు లేటయినా..అందవలసిన సొమ్ము విషయంలో తప్పు పట్టేవిధంగా ప్రభుత్వ స్పందన ఉండేదికాదు..ప్రభుత్వం వ్యవహరించేదికాదు..ఇప్పుడెందుకిలా జరుగుతోంది.చాలామంది ప్రభుత్వేతరులు,ప్రజలు .. హైద్రాబాద్ నుండి రావల్సిన ఉద్యోగులు రావడం లేదుకాట్టి ఫిట్ మెంట్ పెంచడం కరెక్ట్ కాదు అంటున్నారు..కానీ కేవలం ఆ ఉద్యోగులకు మాత్రమే లభ్ది చేకూరదు అనేది ప్రభుత్వానికి,ప్రజలకు తెలుసు..పైగా మొన్న కేబినెట్ మీటింగ్ లో కూడా ముఖ్యమంత్రిగారూ ఫిట్ మెంట్ ఇచ్చి మాటలు పడుతున్నాం అని ఆవేదన వ్యక్తం చేసారు..విశ్రాంత,అవిశ్రాంత ఉద్యోగులంటే హైద్రాబాద్ లో ఉన్నవాళ్ళే కాదు కదా.ఇవాళ రాష్ట్రం విడిపోయాకా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఉత్తర్వులు ఇవ్వడం..మీడియాకూడా హైలైట్ చెయ్యడం జరిగిందికానీ ఇవ్వాళే మొదటిసారి ఫిట్ మెంట్ ఇవ్వలేదే..ప్రతీ 5 ఏళ్ళకోసారి జరుగుతున్నదే..కేవలం ఒకప్రాంతం నుండి ఉద్యోగులు రాకపోవడానికి మిగిలిన మొత్తం ప్రాంతానికి లబ్ధి చేకూరకపోవడం అనేది సమంజసం గాలేదు...జీతాలు పెంచడం,బోనస్ ఇవ్వడం,ప్రోత్సహించడం అనేది ఏ సెక్టార్ లోనయినా జరుగుతున్నదే...జారీ చేసిన విషయాలన్నీ కాగితాలవరకే అనే విషయం తెలిసినప్పటినుండి బాధ పడటం తప్ప చెయ్యగలిగేది ఏముంది..అని నిటూర్చారు శాస్త్రిగారు.
My sincere Thanks to my Father R.Parameswara rao..Rtd Teacher....
ఓ మంత్రి గారూ, ఒక మాట వినరూ!
తుమ్మల నాగేశ్వరరావు గారి కి
బుధవారం స్టేట్ హోం నుండి 11 మంది అమ్మాయిలు తప్పించుకుని పారిపోయిన విషయం లో మీరు అధికారులని మందలించారు..బానే ఉంది కానీ అసలక్కడ ఏం జరుగుతోంది అనేది నాకు తెలిసినంతవరకు చెప్తాను.'స్టేట్ హోం లో అప్పుడే పుట్టిన పసిపిల్లల్ల దగ్గరనుండి 25 యేళ్ళ లోపు వాళ్లున్నారు .
అక్కడ పిల్లల్లో.. తల్లీతండ్రీలేనివాళ్ళే కాకుండా semi orphans అంటే పేరెంట్స్ లో ఎవరో ఒకరు ఉండీ పోషించలేని పరిస్థిలో ఉన్న పిల్లలు+అనాధాశ్రమం+రెస్క్యూ హోం కూడా ఉండటం తో కొద్దిగా పిల్లల మైండ్ సెట్ లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
సహజం గా 10 యేళ్ళు దాటిన పిల్లలకి తల్లో, తండ్రో అప్పుడప్పుడూ వచ్చి కనపడుతుండటంతో ఇంటికెళిపోవాలనే కోరిక పెరగడం,వాళ్ళతోపాటు అసలు పేరెంట్స్ లేని పిల్లలు కూడా వాళ్ళ మధ్య ఉన్న స్నేహం తో వీళ్ళు వెళిపోవడం జరుగుతోంది.
ఇదికాకుండా అక్కడ నీళ్ళు పట్టుకోవడం దగ్గరనుండి చాలాపనులు వీళ్ళే చేసుకుంటూ ఉంటారు..ఇదే పని బయట చేసుకుని బతకలేమా అనే ఆలోచన కూడా వీళ్లకి ఉంది..అయితే వీళ్ళలో చాలామంది పిల్లలు చదువుకుంటున్నవాళ్ళు ఉన్నారు..
ఒకమాట చెప్పండి నిజంగా ఈరోజుల్లో చదువుకునే పిల్లలకి వాళ్ళ చదువుతోపాటు ఇంటిపనులు చేసుకునే టైం ఉంటోందా ఇప్పుడున్న చదువులకి.
ఇక రెస్క్యూ హోం కూడా ఇక్కడే ఎందుకు ఉండటం..రెస్క్యూ హోం ఉద్దేశం వేరు.
స్టేట్ హోం కి విదేశాలనుండి ఆర్ధిక సాయం చేసేవారు కూడా ఎక్కువే .
దయచేసి ఇక్కడ పిల్లలకి సరైన సౌకర్యాలు కల్పించండి,వాళ్ళ పేరెంట్స్ దగ్గరకి వెళ్తామనే పిల్లలకి వెళ్ళే అవకాశం కల్పించండి..అంతేకాదు..రెస్క్యూ హోం ని ,అనాధాశ్రమాన్ని కలిపి ఒకచోట ఉంచకండి.
మీరు దొరికిన అమ్మాయిలిద్దరితోమాత్రమే మాట్లాడారు..అలా కాకుండా ఎప్పుడేనా సడెన్ విజిట్ చేసి అక్కడ పరిస్థితులని తెలుసుకుంటే అనాధ పిల్లలకి మేలు చేసినవారవుతారు అంతేకాకుండా..అధికారులూ మరింత శ్రద్ధగా పనిచేస్తారు
బుధవారం స్టేట్ హోం నుండి 11 మంది అమ్మాయిలు తప్పించుకుని పారిపోయిన విషయం లో మీరు అధికారులని మందలించారు..బానే ఉంది కానీ అసలక్కడ ఏం జరుగుతోంది అనేది నాకు తెలిసినంతవరకు చెప్తాను.'స్టేట్ హోం లో అప్పుడే పుట్టిన పసిపిల్లల్ల దగ్గరనుండి 25 యేళ్ళ లోపు వాళ్లున్నారు .
అక్కడ పిల్లల్లో.. తల్లీతండ్రీలేనివాళ్ళే కాకుండా semi orphans అంటే పేరెంట్స్ లో ఎవరో ఒకరు ఉండీ పోషించలేని పరిస్థిలో ఉన్న పిల్లలు+అనాధాశ్రమం+రెస్క్యూ హోం కూడా ఉండటం తో కొద్దిగా పిల్లల మైండ్ సెట్ లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
సహజం గా 10 యేళ్ళు దాటిన పిల్లలకి తల్లో, తండ్రో అప్పుడప్పుడూ వచ్చి కనపడుతుండటంతో ఇంటికెళిపోవాలనే కోరిక పెరగడం,వాళ్ళతోపాటు అసలు పేరెంట్స్ లేని పిల్లలు కూడా వాళ్ళ మధ్య ఉన్న స్నేహం తో వీళ్ళు వెళిపోవడం జరుగుతోంది.
ఇదికాకుండా అక్కడ నీళ్ళు పట్టుకోవడం దగ్గరనుండి చాలాపనులు వీళ్ళే చేసుకుంటూ ఉంటారు..ఇదే పని బయట చేసుకుని బతకలేమా అనే ఆలోచన కూడా వీళ్లకి ఉంది..అయితే వీళ్ళలో చాలామంది పిల్లలు చదువుకుంటున్నవాళ్ళు ఉన్నారు..
ఒకమాట చెప్పండి నిజంగా ఈరోజుల్లో చదువుకునే పిల్లలకి వాళ్ళ చదువుతోపాటు ఇంటిపనులు చేసుకునే టైం ఉంటోందా ఇప్పుడున్న చదువులకి.
ఇక రెస్క్యూ హోం కూడా ఇక్కడే ఎందుకు ఉండటం..రెస్క్యూ హోం ఉద్దేశం వేరు.
స్టేట్ హోం కి విదేశాలనుండి ఆర్ధిక సాయం చేసేవారు కూడా ఎక్కువే .
దయచేసి ఇక్కడ పిల్లలకి సరైన సౌకర్యాలు కల్పించండి,వాళ్ళ పేరెంట్స్ దగ్గరకి వెళ్తామనే పిల్లలకి వెళ్ళే అవకాశం కల్పించండి..అంతేకాదు..రెస్క్యూ హోం ని ,అనాధాశ్రమాన్ని కలిపి ఒకచోట ఉంచకండి.
మీరు దొరికిన అమ్మాయిలిద్దరితోమాత్రమే మాట్లాడారు..అలా కాకుండా ఎప్పుడేనా సడెన్ విజిట్ చేసి అక్కడ పరిస్థితులని తెలుసుకుంటే అనాధ పిల్లలకి మేలు చేసినవారవుతారు అంతేకాకుండా..అధికారులూ మరింత శ్రద్ధగా పనిచేస్తారు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)


