తెలంగాణా ముఖ్యమంత్రి గారు..మన ప్రధాని మోడీ గార్ని కలిసి..తెలంగాణా లో
ఉన్న సమస్యలు వివరంగా చెప్పారు..అంతే కాకుండా ప్రాణహిత-చేవెళ్ళకు జాతీయ
హోదా విషయం కూడా ప్రస్తావించారు...వీటితోపాటుగా..విభజన చట్టం లో ఉన్న
ప్రతిపాదనలన్నీ వీలైనంత త్వరగా అమలు చేయమన్నారు .మిషన్ కాకతీయ
ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు కూడా..
ఇక్కడదాకా బానే ఉంది
..
ఆంధ్రాకి ..హైకోర్ట్ తొందరగా ఏర్పాటు చెయ్యమని కోరారు...
ఒక రాష్త్రం కొత్తగా ఏర్పడినప్పుడు..కావలసినవన్నీ ఏర్పడటానికి కొంచెం టైం పడుతుంది..ఒక్కటీ చేసుకుంటూ రావాలి..కేంద్రం కూడా సపోర్ట్ చెయ్యాలి..ఇప్పుడు..
హైకోర్ట్ ఒక్కటీ ఎందుకు ప్రస్తావించినట్టు..
.......................
ఒకవేళ కేంద్రం కనుక ..ఆంధ్రా లో హైకోర్ట్ విషయం లో యుద్ధప్రాతిపదికన స్పందించి ,ఒక్క హైకోర్ట్ ఏర్పాటుకు నిధులందిస్తే..
ఆంధ్రా ముఖ్యమంత్రి..CBN గారు..మిగిలిన అన్నింటికీ కూడా ఇలాగే స్పందించి అప్పుడు మాట్లాడండని కేంద్రం మీద ఒత్తిడి తేవాలి
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి